Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు పెళ్లైంది.. ఇక వద్దని మొత్తుకున్నా.. వినలేదు.. చంపేసింది..

మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘ

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:33 IST)
మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిడ్జూరు గ్రామానికి చెందిన మహిళ (42) గ్రామంలో కూలీపని చేసుకుని జీవనం సాగిస్తోంది. 
 
ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గొళ్ల విజయుడుతో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది. తన కుమారుడికి, కుమార్తెకు వివాహమైందని.. ఈ సంబంధానికి స్వస్తి పలికాలని చెప్పినా అతను వినేవాడు కాదు. 
 
తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమం ఆగస్టు 14వ తేదీన రాత్రి విజయుడు ఆ మహిళ ఇంటికెళ్లిన విజయుడు.. తనతో సంబంధం కొనసాగించాలని ఆమెతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. 
 
కోపంతో ఆ మహిళ రోకలిబండతో విజయుడి తలపై కొట్టింది. అంతేకాదు కత్తితో దాడి చేసింది. ఆపై భయంతో ఇంటికి తాళం వేసి పారిపోయింది. చివరికి బుధవారం సాయంత్రం పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments