Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో ఓ లేడీ డాక్టర్‌కి కోవిడ్ -19... సరుకులు కొనేటప్పుడు..?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:34 IST)
కర్నూలు ఓ వైద్యుడి కుటుంబానికి కరోనా సోకింది. కర్నూలులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గ్యాప్ లేకుండా పెరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య కర్నూలులో 13 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఆరుగురు ఈ మధ్య చనిపోయిన డాక్టర్ కుటుంబ సభ్యులవే ఉన్నాయి. 
 
కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఓ లేడీ డాక్టర్‌కి కూడా కొవిడ్-19 సోకినట్టు అధికారులు తేల్చారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 38 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 572కి పెరిగింది. మొత్తం కేసుల్లో 44 శాతం గుంటూరు, కర్నూలు జిల్లాలోవే. ఇప్పటివరకు 35 మంది మాత్రం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
చాలామంది కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో నిర్ణయించిన సమయానికి సరుకులు కొంటున్నారు. చాలామంది తాము బయట కొని తెచ్చుకున్న సరుకుల్ని అదే రోజు ముట్టుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. వాటిని కచ్చితంగా... 5 రోజులు పక్కన పెట్టి... ఆరో రోజు మాత్రమే ముట్టుకోవాలి. ఈలోగా... వాటిపై ఉన్న వైరస్ చనిపోతుంది. అలా కాకుండా... ఐదు రోజుల లోపే ముట్టుకుంటే... వైరస్ చేతులకు అంటుకొని... మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments