Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ కురే దొంగలించాడని బాలుడిని స్తంభానికి కట్టేసి చితకబాదాడు.. ఎక్కడ?!

Webdunia
శనివారం, 28 మే 2016 (18:28 IST)
అనంతపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కుర్‌‍కురే దొంగలించాడని ఓ బాలుడిని ఓ షాపు యజమాని స్తంభానికి కట్టేశాడు. అంతేకాదు.. ఆ బాలుడిని చితకబాదడంతో బాలల హక్కుల సంఘం ఫైర్ అయ్యింది. వివరాల్లోకి వెళితే అనంత తాడిపత్రిలో ఐదు రూపాయల కుర్‌కురే ప్యాకెట్‌ను దొంగతనం చేసిన బాలుడుని షాపు యజమాని స్తంభానికి కట్టేశాడు. 
 
భయంతో కేకలు వేసిన ఆ బాలుడి పరిస్థితిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో సంఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు యజమానితో మాట్లాడి బాలుడిని విడిపించారు. ఇదిలా ఉంటే.. ఈ తతంగాన్ని వీడియో తీసిన కొందరు బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో షాపు యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments