Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిప్యూటీ సీఎం పవన్ ఓఎస్‌డిగా పల్నాడు బిడ్డ కృష్ణతేజ

ఐవీఆర్
శుక్రవారం, 21 జూన్ 2024 (10:21 IST)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వద్ద వున్న శాఖలకు 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇవ్వగల అధికారుల కోసం చూస్తున్నారు. ఎన్నికల ఏవిధంగా నూటికి నూరు శాతం ఫలితాలు రాబట్టారో అదేవిధంగా పదవిలో కూడా అన్ని శాఖలకు నూటికి నూరు శాతం ఫలితాలను రాబట్టి తద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న పల్నాడు బిడ్డ కృష్ణతేజను ఎంపికు చేసుకున్నారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళ లోని త్రిసూర్ జిల్లా కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి, పర్యాటక శాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్, కేరళ లోని అలప్పుజ జిల్లా కలెక్టరుగా సేవలను అందించారు. రెండు రోజుల కిందటే సచివాలయంలో డిప్యూటీ సీఎంను కలిశారు కృష్ణ తేజ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments