Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిప్యూటీ సీఎం పవన్ ఓఎస్‌డిగా పల్నాడు బిడ్డ కృష్ణతేజ

ఐవీఆర్
శుక్రవారం, 21 జూన్ 2024 (10:21 IST)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వద్ద వున్న శాఖలకు 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇవ్వగల అధికారుల కోసం చూస్తున్నారు. ఎన్నికల ఏవిధంగా నూటికి నూరు శాతం ఫలితాలు రాబట్టారో అదేవిధంగా పదవిలో కూడా అన్ని శాఖలకు నూటికి నూరు శాతం ఫలితాలను రాబట్టి తద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న పల్నాడు బిడ్డ కృష్ణతేజను ఎంపికు చేసుకున్నారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళ లోని త్రిసూర్ జిల్లా కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి, పర్యాటక శాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్, కేరళ లోని అలప్పుజ జిల్లా కలెక్టరుగా సేవలను అందించారు. రెండు రోజుల కిందటే సచివాలయంలో డిప్యూటీ సీఎంను కలిశారు కృష్ణ తేజ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments