Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగి భర్తపై స్టాఫ్ నర్సు దౌర్జన్యం....

Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:15 IST)
కృష్ణాజిల్లా నందిగామలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగి భర్తపై ఆస్పత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్ దౌర్జన్యం చేసింది. ప్రజాప్రతినిధుల, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆమె దురుసుగా ప్రవర్తించింది. పైగా, ప్రభుత్వ ఆసుపత్రిలో లంచాలు అడుగుతున్నారని అక్కడకు వచ్చే రోగులు ఆరోపిస్తున్నారు. 
 
అవుట్సోర్సింగ్ వారు అందరూ స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన వారే వీరు చెప్పిందే వేదంగా ఇక్కడ సాగుతోందని ఆరోపిస్తున్నారు. ఇక్కడ సుమారు 100 గ్రామాలకు ఏరియా ఆసుపత్రి అయిన ఈ ఆసుపత్రిని పూర్తిగా ప్రక్షాలన చేసి నాణ్యమైన వైద్యం అందించేలా వృత్తి రీత్యా డాక్టరు అయిన స్థానిక ఎమ్.ఎల్.ఎ డాక్టర్ మొడితోక జగన్మోహనరావు ఈ ఆసుపత్రిని తన ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. 
 
రాత్రివేళ ల్లో ఏదైన అత్యవసర కేసు(గుండె సంబందించి) ప్రైవేటు వైద్యులు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయటం లేదనీ, అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments