Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 నుంచి మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:26 IST)
సుమారు 10 నెలల వ్యవధి తర్వాత మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కి కూతపెట్టనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది. తిరుపతి- ఆదిలాబాద్‌ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది.
 
ఈ రైలు ప్రతీ రోజూ ఉదయం 5.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మల్కాజిగిరికి రాత్రి 9 గంటలకు.. ఆదిలాబాద్‌ మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో.. ఆదిలాబాద్‌ నుంచి రాత్రి 9.05 గంటలకు బయలుదేరి.. మల్కాజిగిరికి మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు.. అదే రోజు రాత్రి 9.35 గంటలకు తిరుపతి చేరుతుంది.

సికింద్రాబాద్‌-మణుగూరు-సికింద్రాబాద్‌ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లను కూడా రైల్వే శాఖ ఈ నెల 27, 28, 29 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments