Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాస రావు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల పందేరానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సినీ నటుడు పోసాని కృష్ణమురళిని నియమించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావును నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవిలో ఈయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. 
 
కేబినెట్ హోదాలో కొమ్మినేని ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఎం జగన్ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి టీవీలో కొమ్మినేని పనిచేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు మరో పదవిని ఆయనకు కట్టబెట్టింది.
 
కాగా, సినీ నటుుడు అలీని కూడా ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా నియమించిన విషయం తెల్సిందే. చిత్ర పరిశ్రమకు చెందిన అలీ, పోసాని కృష్ణమురళిలు సీఎం జగన్‌కు గట్టిగా మద్దతునిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments