Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురి ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:43 IST)
నిరసన తీర్మానాలు చేసిన అధికార పక్షంలో నల్లచొక్కాలతో హాజరైన అసెంబ్లీ సమావేశాలలో... పార్టీలు మారుతూ రాజీనామాలు సమర్పించిన ముగ్గురి ఎమ్మెల్యేలు రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. వివరాలలోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. 
 
వారిలో తెదేపా నుండి వైకాపా గూటికి చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, తెదేపా నుండి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, భాజపా నుండి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణలు ఉన్నారు. ఈ ముగ్గురి రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేసారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments