Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఏపీకి కిరణ్ బేడి.. తెలంగాణకు ఎవరో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది. తాజాగా ఎన్డీయేకు టీడీపీ గు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (10:31 IST)
తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది.  తాజాగా ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో, ఏపీ గవర్నర్‌గా కిరణ్ బేడీనే సరైన ఛాయిస్‌ అని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించాలని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించే కిరణ్ బేడీని ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే యోచనలో వుంది. 
 
అలాగే తెలంగాణ రాష్ట్రానికి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కే శర్మ పేరును కూడా కేంద్రం ప్రతిపాదనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లను నియమించనుంది. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహిరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments