Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సొంత జిల్లాలో కలవరపెడుతున్న పసికందుల మరణాలు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (11:02 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పసికందుల మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తున్నాయి. జిల్లా కేంద్రమైన కడపలో రిమ్స్ ఆస్పత్రి ఈ మరణాలు వరుసగా సంభవిస్తున్నాయి. ఈ పసికందుల మరణాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
కడప రిమ్స్ ఆస్పత్రిలో జరుగుతున్న పసికందలు మరణాలపై ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు. పసిబిడ్డల తల్లిదండ్రులను పోలీసులతు ఎందుకు తరలించారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ ఆస్పత్రిలో ముగ్గురు నవజాత శిశువుల మరణం మాటలకందని విషాదంగా ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిల విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం వంటి కారణాలతో పసి బిడ్డలు కన్నుమూశారని ఆయన ఆరోపిచారు. 
 
ఒక్క మానిటర్‌తోనే 30 మంది పిల్లలకు వైద్య సేవలు చేశారని చెబుతున్న తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇంటువంటి ఘటన జరిగినపుడు తక్షణ తనిఖీలు చేసి విచారణ జరపాల్సిన జిల్లా కలెక్టర్ ఎందుకు మౌనంగా వహిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments