Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 1,054 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (10:53 IST)
దేశంలో కొత్తగా మరో 1,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,054 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,35,271కు చేరుకుంది. 
 
ఇందులో 4,25,02,454 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,21,685 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరో 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,258 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా మరో 28 మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛవా చిత్రంలో మహారాణి యేసుబాయి గా రశ్మిక మందన్నా

ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్

క్లైమాక్స్ సన్నివేశాల్లో నితిన్ చిత్రం తమ్ముడు

తెలుగులోనే ఎక్కువ అభిమానులున్నారు, అందుకే మ్యూజికల్ కాన్సర్ట్ : సిధ్ శ్రీరామ్

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. కతో సక్సెస్‌.. దిల్‌రుబాతో రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments