Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 1,054 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (10:53 IST)
దేశంలో కొత్తగా మరో 1,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,054 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,35,271కు చేరుకుంది. 
 
ఇందులో 4,25,02,454 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,21,685 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరో 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,258 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా మరో 28 మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments