Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరిగిన కిడ్నీ పెన్షన్‌దారులు

అదనంగా చేరిన వారితో SERP అందిస్తున్న కిడ్నీ రోగుల పెన్షన్లు అక్టోబరు నెలలో మరో 215 పెరిగాయి. వీరికి ఇతర పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఈ సహాయం కొనసాగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ జులై 20వ తేదీన విడుదల చేసిన జి.ఒ. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చింది. దాంతో నిరుపేద

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (18:03 IST)
అదనంగా చేరిన వారితో SERP అందిస్తున్న కిడ్నీ రోగుల పెన్షన్లు అక్టోబరు నెలలో మరో 215 పెరిగాయి. వీరికి ఇతర పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఈ సహాయం కొనసాగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ జులై 20వ తేదీన విడుదల చేసిన జి.ఒ. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చింది. దాంతో నిరుపేద కిడ్నీ రోగులకు ప్రతి నెల రూ. 2,500/ఆర్థిక సహాయం అందించడానికి ఈ ఏడాది ఆగస్టులో మార్గం సుగమమైంది.
 
ఇందుకు ‘సెర్ప్’ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించిన విషయం తెలిసినదే. దానితో సంబంధ శాఖలతో సంప్రదించిన మీదట ఆగస్టు నెల ఆర్ధిక సహాయం సెప్టెంబర్ 1 తారీఖున చెల్లించేవిధంగా ‘సెర్ప్’ చర్యలు తీసుకుంది. అయితే ఆగస్టులో 1560 మందితో మొదలయిన ఈ పెన్షన్లు అక్టోబర్ నెలలో 2,235కు పెరిగాయి. 
 
కిడ్నీ వ్యాధి స్టేజ్ 3 నుంచి 5 మధ్య ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సహాయం అందనివారు ఉన్నట్లయితే జిల్లాల్లోని సబంధిత ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అధికారిక సమ్మతి అందిన వెంటనే కొత్త పేషెంట్లకు కూడా  చెల్లించడం జరుగుతుందని సెర్ప్ సి.ఇ.ఒ. డా. పి. కృష్ణ మోహన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments