Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడు పరార్.. చివరి క్షణాల్లో వధువు పెళ్లాడిన యువకుడు..

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (12:38 IST)
పెళ్లికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో మండపానికి వెళ్తూ వెళ్తూ పెళ్లికొడుకు పారిపోయాడు. అంతే ఆ పెళ్లి రద్దు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వధువును పెళ్లి చేసుకునేందుకు ఓ యువకుడు ముందుకు వచ్చాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల రాజలింగు కుమార్తెకు పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. డిసెంబర్ 29వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి మండపానికి వాహనంలో వెళ్తూ వెళ్తూ వరుడు పారిపోయాడు.

శ్రీనివాస్ మరో యువతిని ప్రేమిస్తున్నానని చెప్పినా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. కానీ వరుడు పారిపోవజంతో.. వధువును రమేష్ అనే అబ్బాయి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు వధువు, రమేష్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో... వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments