Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా కేసులో సీబీఐకి కీలక ఆధారాల లభ్యం

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (22:22 IST)
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పులివెందులలో పలువురు అనుమానితులను సీబీఐ విచారించింది.

చెప్పుల షాప్‌ యజమాని మున్నా, కుటుంబసభ్యులను సీబీఐ అధికారులు విచారించారు. మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ 48 లక్షలు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు పంచాయతీలో మున్నా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీలో ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మరికొన్ని బ్యాంక్‌ ఖాతాల్లో రూ.20 లక్షల ఎఫ్‌డీలపై కూడా సీబీఐ ఆరా తీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments