Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పౌరులను తక్షణం రాష్ట్రానికి పంపించండి : కేంద్రానికి కేరళ వినతి

బెంగళూరులో చిక్కుకుపోయిన తమ రాష్ట్ర పౌరులు క్షేమంగా వెనక్కి వచ్చేందుకు వీలుగా రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:15 IST)
బెంగళూరులో చిక్కుకుపోయిన తమ రాష్ట్ర పౌరులు క్షేమంగా వెనక్కి వచ్చేందుకు వీలుగా రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళనాడుకు కావేరీ జలాలను తప్పనిసరిగా విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో సోమవారం కర్ణాటక వ్యాప్తంగా ఆందోళన కారులు రెచ్చిపోయి హింసాత్మక చర్యలకు దిగిన విషయంతెలిసిందే. 
 
అయితే, కేరళ రాష్ట్రానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో బెంగళూరులో ఉపాధి పొందుతున్నారు. ఓనం పండుగ నేపథ్యంలో స్వరాష్ట్రానికి వెళ్లాల్సిన వారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారందరూ అక్కడి నుంచి స్వరాష్ట్రానికి క్షేమంగా చేరుకునేందుకు వీలుగా రెండు రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments