Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పౌరులను తక్షణం రాష్ట్రానికి పంపించండి : కేంద్రానికి కేరళ వినతి

బెంగళూరులో చిక్కుకుపోయిన తమ రాష్ట్ర పౌరులు క్షేమంగా వెనక్కి వచ్చేందుకు వీలుగా రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:15 IST)
బెంగళూరులో చిక్కుకుపోయిన తమ రాష్ట్ర పౌరులు క్షేమంగా వెనక్కి వచ్చేందుకు వీలుగా రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళనాడుకు కావేరీ జలాలను తప్పనిసరిగా విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో సోమవారం కర్ణాటక వ్యాప్తంగా ఆందోళన కారులు రెచ్చిపోయి హింసాత్మక చర్యలకు దిగిన విషయంతెలిసిందే. 
 
అయితే, కేరళ రాష్ట్రానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో బెంగళూరులో ఉపాధి పొందుతున్నారు. ఓనం పండుగ నేపథ్యంలో స్వరాష్ట్రానికి వెళ్లాల్సిన వారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారందరూ అక్కడి నుంచి స్వరాష్ట్రానికి క్షేమంగా చేరుకునేందుకు వీలుగా రెండు రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments