Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే

మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు బిర్యానీ విందు పార్టీ ఇచ్చారు. ఆమె పేరు పరమేశ్వరి. ఈమె మంత్రి పదవిని ఆశిస్తూ తన ఇష్టదైవమైన సట్టికరుప్పు ఆలయంలో భారీ స్థాయిలో బిర్

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:04 IST)
మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు బిర్యానీ విందు పార్టీ ఇచ్చారు. ఆమె పేరు పరమేశ్వరి. ఈమె మంత్రి పదవిని ఆశిస్తూ తన ఇష్టదైవమైన సట్టికరుప్పు ఆలయంలో భారీ స్థాయిలో బిర్యానీ విందును ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా 25 మేకపోతులు, 250 కోళ్లను బలి యిచ్చి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ప్రముఖులు సహా సుమారు 3 వేల మందికి బిర్యానీ విందునిచ్చారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు, అన్నాడీఎంకే పాలన వందరోజులు ముగిసినందుకుగాను ఈ విందును ఏర్పాటు చేశానని పరమేశ్వరీపైకి చెబుతున్నప్పటికీ, తనకు మంత్రి పదవి రావాలని అమ్మవారిని కోరుతూ ఈ విందు ఇచ్చారని పార్టీ స్థానిక శాఖ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నాడీఎంకే మహిళా శాసనసభ్యురాలు ఒకేసారి 3 వేలమందికి బిర్యానీ విందును ఏర్పాటు చేయడం తారాపురంలో సంచలనం కలిగించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments