Webdunia - Bharat's app for daily news and videos

Install App

యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు, సినీప్రముఖులు ఎందుకు రాలేదు?

Webdunia
సోమవారం, 12 జులై 2021 (22:28 IST)
సినీ క్రిటిక్, సినీ నటుడు కత్తి మహేష్ అంత్యక్రియలు చిత్తూరు జిల్లాలో జరిగాయి. రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన కత్తి మహేష్ పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని యలమందకు తీసుకొచ్చారు. 
 
యలమందలో కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కత్తి మహేష్ మొదటి సంతానం కావడంతో దహనక్రియలను నిర్వహించారు. సినీప్రముఖులెవరూ పార్థీవ దేహాన్ని సందర్సించలేదు. కత్తి మహేష్ భార్య, కొడుకు, అతని తండ్రి, బంధువులు, యలమంద గ్రామస్తుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. 
 
కత్తి మహేష్ పార్థీవ దేహాన్ని సందర్సించేందుకు ప్రముఖులు వస్తారని అందరూ భావించారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సందర్సకుల అనుమతి కోసం పార్థీవదేహాన్ని ఉంచారు. అయితే ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలను పూర్తి చేశారు. 
 
సినీనటుడిగాను, సినీ విశ్లేషకుడి గాను కత్తి మహేష్ మంచి పేరు సంపాదించారు. సినీపరిశ్రమలో చాలామంది ప్రముఖులతో పరిచయాలు కూడా కత్తి మహేష్‌కు ఉన్నాయి. అయితే ప్రముఖలెవరూ హాజరు కాలేకపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments