Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావుగా ఉందని పెళ్లికి ముందుకురాని యువకులు.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (14:33 IST)
ఓ యువతి తనకు పెళ్ళి సంబంధాలు కుదరడం లేదన్న బాధతో తన ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా స్తంభంపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి అనిత (27) అనే యువతి డిగ్రీ పూర్తి చేసింది. దీంతో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, ఎన్నో సంబంధాలు చూసినా అవి కుదరలేదు. 
 
ముఖ్యంగా, అనిత కొద్దిగా లావుగా ఉండటంతో ఆమెను చేసుకునేందుకు యువకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి... పురుగుల మందు సేవించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నమోదు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments