Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినోడే కదా అని బైకు ఎక్కిన మహిళ... ఆ తర్వాత...

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (09:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. జిల్లాలోని రామడుగు మండలం కొరటపల్లికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
స్థానిక పోలీసుల సమాచారం మేరకు... కొరటపల్లికి చెందిన యువతి కరీంనగర్‌కు వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన మేకల నరేష్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై కరీంనగర్‌ వరకు తీసుకెళ్తానని నమ్మించాడు. 
 
బైక్‌పై వెళ్తూ మార్గమధ్యంలో కొక్కెరకుంట ప్రాంతంలో భయబ్రాంతులకు గురిచేసి అత్యాచారం చేసినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments