Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడెక్కిన ఏపీ పాలిటిక్స్... గంటా శ్రీనివాస రావు ఇంట్లో కాపు నేతల భేటీ!

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (15:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాపు నేతలంతా సమావేశమయ్యారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఇందులో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బోండా శ్రీనివాస రావులు పాల్గొన్నారు. మరోవైపు, గుంటూరులో బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణతో జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
 
విజయవాడలో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వీరంతా అక్కడ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నాదెండ్ల - కన్నా భేటీ, గంటా పార్టీ మార్పు ప్రచారంపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అయితే, తాను టీడీపీని వీడి వైకాపాలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. 
 
నాదెండ్లతో భేటీ జరిగిందని, తాజా రాజకీయాలపై చర్చించుకున్నామని, బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. కాపు నేతల భేటీ జరిగివుంటే మాతోపాటు చాలా మంది కూర్చొనేవారు ఉన్నారన్నారు. ఈ భేటీకి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments