Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడెక్కిన ఏపీ పాలిటిక్స్... గంటా శ్రీనివాస రావు ఇంట్లో కాపు నేతల భేటీ!

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (15:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాపు నేతలంతా సమావేశమయ్యారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఇందులో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బోండా శ్రీనివాస రావులు పాల్గొన్నారు. మరోవైపు, గుంటూరులో బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణతో జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
 
విజయవాడలో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వీరంతా అక్కడ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నాదెండ్ల - కన్నా భేటీ, గంటా పార్టీ మార్పు ప్రచారంపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అయితే, తాను టీడీపీని వీడి వైకాపాలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. 
 
నాదెండ్లతో భేటీ జరిగిందని, తాజా రాజకీయాలపై చర్చించుకున్నామని, బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. కాపు నేతల భేటీ జరిగివుంటే మాతోపాటు చాలా మంది కూర్చొనేవారు ఉన్నారన్నారు. ఈ భేటీకి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments