Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఎపి సిఎంకు పాలాభిషేకం(వీడియో)

కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రి

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (22:15 IST)
కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు సాధించగలిగామంటున్నారు కాపు సంఘం నేతలు.
 
అలిపిరి పాదాల మండం వద్ద కూడా కాపు నేతలు టెంకాయలు కొట్టారు. శ్రీవారిని ప్రార్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపులందరూ జీవితాంతం రుణపడి ఉంటారని కాపు సంఘాల నేతలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులందరూ కలిసి చంద్రబాబునాయుడును గెలిపించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments