Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా వార్నింగ్.. బీజేపీ నేతలకు షాక్.. జగన్‌కు అల్టిమేటం

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:14 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్కరినీ పార్టీలో చేర్చుకోవద్దంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు షాక్ అయ్యారు.
 
తద్వారా ఏపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలకు ఆ పార్టీ హైకమాండ్ అడ్డుకట్ట వేసినట్టయింది. ఈ నేపథ్యంలో, కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడం ఆగిపోయింది. అమిత్ షా చేసిన ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్‌తో అంతా సెట్ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. 
 
పార్టీలో చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన అమిత్ షా... బీజేపీలోనే ఉండాలని కోరారు. దీంతో, ఆయన మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments