Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకంలో కరోనా.. భక్తులకు అనుమతి లేదు..

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (11:58 IST)
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోకి భక్తులు అనుమతిని నిషేధించారు. కారణం కరోనా.. కాణిపాకం ఆలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. కాణిపాకం ఆలయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం... ఆలయ నిర్వాహకులు, ఆలయ సిబ్బందికి కరోనా టెస్టులు చేయించారు. 
 
వాటి రిపోర్టులు తాజాగా వచ్చాయి. వారిలో ఒకరికి కరోనా వున్నట్లు తేలింది. భక్తులు అన్ని విధాలా సామాజిక దూరం పాటించేలా చేశారు. మాస్కులు తప్పనిసరి చేశారు. కానీ సిబ్బందికి కరోనా సోకడంతో ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తులు... కాణిపాకం వినాయక స్వామిని కూడా దర్శించుకుంటారు. ఓ బావిలో దొరికిన వినాయక మూల విరాట్టు విగ్రహం... క్రమంగా సైజు పెరుగుతోంది. ఏళ్లు గడిచేకొద్దీ సైజు పెరుగుతూనే ఉంది. కొన్నేళ్ల కిందట విగ్రహం కింద ఉండే ప్లేటు చిన్నదై పగిలిపోవడంతో... దాన్ని తొలగించి పెద్ద ప్లేటు ఉంచారు. ఆ ఆలయ విశిష్టతల్లో ఇదీ ఒకటి. 
 
అందువల్లే తిరుమల దర్శనం తర్వాత... చాలా మంది కాణిపాకం వస్తుంటారు. ప్రతిజ్ఞలు కూడా చేస్తుంటారు. అలాంటిది మళ్లీ ఆలయంలో భక్తులకు నిషేధం అమలు చేయడం భక్తులకు నిరాశ చెందారు. కానీ కరోనా సమయంలో ఇది తప్పదని అదికారులు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments