Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ సర్కార్ హీరో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసింది : టీడీపీ ఎంపీ

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (09:27 IST)
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌ సినిమాలను టార్గెట్ చేసిందని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ప్రస్తావించారు. సోమవారం జరిగిన సభా కార్యక్రమాల్లో భాగంగా, ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, వైకాపా ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. 
 
రాష్ట్ర ప్రభుత్వ వ్యాపారవేత్తల సామాజిక నేపథ్యం ఆధారంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓ పద్దతి ప్రకారం రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. ఇందుకు ఇటీవల జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనమని చెప్పారు. 
 
ముఖ్యంగా ఓ ప్రాంతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం "భీమ్లా నాయక్‌" విడుదల కావాల్సి ఉండగా, సరిగ్గా అదేసమయంలో టిక్కెట్ ధరల క్రమబద్దీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆయన సభాదృష్టికి తెచ్చారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయిందని ఆ కారణంగా అనేక చిత్రాల విడుదల కాకుండా వాయిదాపడ్డాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments