Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లించమంటే చితక్కొట్టారు... వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రత్యర్థులపైనే కాదు సొంత పార్టీ నేతలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అప్పు చెల్లించమన్నందుకు సొంత పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉషాశ్రీ చరణ్ కొనసాగుతున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న వైకాపా నాయకురాలు ప్రభావతి వద్ద నుంచి ఉషాశ్రీ చరణ్ రూ.1.5 కోట్లను అప్పుగా తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఇందులో రూ.90 లక్షలను ఎమ్మెల్యే తిరిగి చెల్లించారు. మిగిలిన 60 లక్షల రూపాయలను చెల్లించలేదు. ఈ డబ్బులు చెల్లించాలని ఎమ్మెల్యేను కౌన్సిలర్ పదేపదే అడగసాగింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు కౌన్సిలర్‌పై మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాటిలో మున్సిపల్ కార్యాలయంలోనే జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments