Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లించమంటే చితక్కొట్టారు... వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రత్యర్థులపైనే కాదు సొంత పార్టీ నేతలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అప్పు చెల్లించమన్నందుకు సొంత పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉషాశ్రీ చరణ్ కొనసాగుతున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న వైకాపా నాయకురాలు ప్రభావతి వద్ద నుంచి ఉషాశ్రీ చరణ్ రూ.1.5 కోట్లను అప్పుగా తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఇందులో రూ.90 లక్షలను ఎమ్మెల్యే తిరిగి చెల్లించారు. మిగిలిన 60 లక్షల రూపాయలను చెల్లించలేదు. ఈ డబ్బులు చెల్లించాలని ఎమ్మెల్యేను కౌన్సిలర్ పదేపదే అడగసాగింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు కౌన్సిలర్‌పై మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాటిలో మున్సిపల్ కార్యాలయంలోనే జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments