Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఆధీనంలోకి క‌లిగిరికొండ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌‌స్వామి ఆల‌యం

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (07:48 IST)
చిత్తూరు జిల్లా పెనుమూరు మండ‌లం క‌లిగిరికొండ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం జ‌రిగింది. రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి స‌మ‌క్షంలో ఈ విలీన కార్య‌క్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.
 
అనంత‌రం దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ చంద్ర‌మౌళి ఆల‌యానికి సంబంధించిన రికార్డులు, ఇత‌ర ప‌త్రాల‌ను టిటిడి డెప్యూటీ ఈవో శాంతికి అంద‌జేశారు. శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌‌‌స్వామివారి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఏఈవో ధ‌నంజ‌యులు, ఆల‌య ఈవో ర‌మ‌ణ‌, సూప‌రింటెండెంట్లు న‌ట‌రాజు, చెంగ‌ల్రాయ‌లు, అర్చ‌కుడు శేషాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments