Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడు కాదు కాల యముడు: భార్యను విజయవాడ హోటల్ గదికి తీసుకొచ్చి గొంతు కోసి...

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (10:49 IST)
భార్యాభర్తలన్న తర్వాత గొడవలు మామూలే. రోజులో కనీసం రెండుమూడుసార్లయినా ఏదో ఒక విషయంపై చిన్నచిన్న గొడవలు పడుతుంటారు. ఐతే ఇలాంటి గొడవలను కొందరు భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. కొన్నిసార్లు ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడరు. విజయవాడలో ఇలాంటి ఘటన జరిగింది. 

 
విజయవాడ గవర్నర్ పేటలోని అశోక్ రెసిడెన్సీలో ఓ గదిలో భార్యాభర్త ఇద్దరూ దిగారు. కాగా వీరిరువురూ మనస్పర్థలు తలెత్తడంతో గత కొంతకాలంగా విడివిడిగా వుంటున్నారు. ఆదివారం నాడు మాట్లాడుకుందాం రమ్మంటూ భార్యను హోటల్ గదికి తీసుకువచ్చాడు భర్త.

 
ఏదో విషయంపై ఇద్దరూ మళ్లీ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త తన వద్ద వున్న కత్తితో భార్య గొంతు కోసి అతి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments