Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడు కాదు కాల యముడు: భార్యను విజయవాడ హోటల్ గదికి తీసుకొచ్చి గొంతు కోసి...

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (10:49 IST)
భార్యాభర్తలన్న తర్వాత గొడవలు మామూలే. రోజులో కనీసం రెండుమూడుసార్లయినా ఏదో ఒక విషయంపై చిన్నచిన్న గొడవలు పడుతుంటారు. ఐతే ఇలాంటి గొడవలను కొందరు భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. కొన్నిసార్లు ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడరు. విజయవాడలో ఇలాంటి ఘటన జరిగింది. 

 
విజయవాడ గవర్నర్ పేటలోని అశోక్ రెసిడెన్సీలో ఓ గదిలో భార్యాభర్త ఇద్దరూ దిగారు. కాగా వీరిరువురూ మనస్పర్థలు తలెత్తడంతో గత కొంతకాలంగా విడివిడిగా వుంటున్నారు. ఆదివారం నాడు మాట్లాడుకుందాం రమ్మంటూ భార్యను హోటల్ గదికి తీసుకువచ్చాడు భర్త.

 
ఏదో విషయంపై ఇద్దరూ మళ్లీ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త తన వద్ద వున్న కత్తితో భార్య గొంతు కోసి అతి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments