Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్‌పై మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్

Webdunia
సోమవారం, 16 మే 2022 (19:34 IST)
టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతు, కౌలు రైతుకు మ‌ధ్య తేడా ఏమిటో లోకేశ్‌కు తెలుసా? అంటూ మంత్రి కాకాణి మండిపడ్డారు. 

వ్య‌వ‌సాయం గురించి ఏమాత్రం తెలియ‌ని వాళ్లు కూడా సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నార‌ని దెప్పి పొడిచారు. లోకేశ్ ఏమైనా హ‌రితవిప్ల‌వ పితామ‌హుడా? లేక వ్య‌వ‌సాయ రంగ నిపుణుడా? అంటూ నిల‌దీశారు. 
 
మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడు అయినంత మాత్రాన లోకేశ్ ఏదిప‌డితే అది మాట్లాడ‌ట‌మేనా? అంటూ ఫైర్ అయ్యారు. అస‌ని తుఫాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు క‌చ్చితంగా న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments