నారా లోకేశ్‌పై మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్

Webdunia
సోమవారం, 16 మే 2022 (19:34 IST)
టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతు, కౌలు రైతుకు మ‌ధ్య తేడా ఏమిటో లోకేశ్‌కు తెలుసా? అంటూ మంత్రి కాకాణి మండిపడ్డారు. 

వ్య‌వ‌సాయం గురించి ఏమాత్రం తెలియ‌ని వాళ్లు కూడా సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నార‌ని దెప్పి పొడిచారు. లోకేశ్ ఏమైనా హ‌రితవిప్ల‌వ పితామ‌హుడా? లేక వ్య‌వ‌సాయ రంగ నిపుణుడా? అంటూ నిల‌దీశారు. 
 
మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడు అయినంత మాత్రాన లోకేశ్ ఏదిప‌డితే అది మాట్లాడ‌ట‌మేనా? అంటూ ఫైర్ అయ్యారు. అస‌ని తుఫాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు క‌చ్చితంగా న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments