Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్‌పై మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్

Webdunia
సోమవారం, 16 మే 2022 (19:34 IST)
టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతు, కౌలు రైతుకు మ‌ధ్య తేడా ఏమిటో లోకేశ్‌కు తెలుసా? అంటూ మంత్రి కాకాణి మండిపడ్డారు. 

వ్య‌వ‌సాయం గురించి ఏమాత్రం తెలియ‌ని వాళ్లు కూడా సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నార‌ని దెప్పి పొడిచారు. లోకేశ్ ఏమైనా హ‌రితవిప్ల‌వ పితామ‌హుడా? లేక వ్య‌వ‌సాయ రంగ నిపుణుడా? అంటూ నిల‌దీశారు. 
 
మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడు అయినంత మాత్రాన లోకేశ్ ఏదిప‌డితే అది మాట్లాడ‌ట‌మేనా? అంటూ ఫైర్ అయ్యారు. అస‌ని తుఫాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు క‌చ్చితంగా న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments