Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనానికి రూ.వెయ్యి కోట్ల ఆఫర్ చేసిన కేఏ పాల్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (14:11 IST)
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనను వదిలిపెట్టి తన పార్టీలో చేరితే వెయ్యి కోట్ల రూపాయలను ఇస్తామని తెలిపారు. అలాగే, పవన్‌ను ఎంపీగానే, ఎమ్మెల్యేగానో గెలిపిస్తానని తెలిపారు. 
 
ఒకవేళ గెలిపించుకోలేకపోతే ఆయనకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని ఆయన తెలిపారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో పవన్ సొంతగా పోటీ చేసినా లేక ఇతర పార్టీలతో పెట్టుకుని పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని కేఏ పాల్ జోస్యం చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments