Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నటిటిడి స‌భ్యుడు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (13:23 IST)
టిటిడి బోర్డు మెంబ‌ర్ల ఎంపిక‌పై రాజ‌కీయ దుమారం చెల‌రేగుతుండ‌గా, స‌భ్యులు ఒక్కొక్క‌రు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాల‌లో వ‌రుస‌గా పాల్గొంటున్నారు. టీటీడీ బోర్డ్ సభ్యులుగా జూపల్లి రామేశ్వరరావు నియామ‌కం అయ్యారు. ఆయ‌న‌తో టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. రంగనాయక మండపంలో జూప‌ల్లి స‌బ్యుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అనంత‌రం జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నారు. స్వామివారి గోశాలను సందర్శించి స్వయంగా వెన్నను చిలికారు. టీటీడీ బోర్డు స‌భ్యుడిగా తిరిగి ఎంపిక కావ‌డం త‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని జూప‌ల్లి రామేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీవారి సేవ‌కు త‌న జీవితాన్ని అంకితం చేస్తాన‌ని ఆయ‌న భ‌క్తితో నివేదించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments