Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో సీనియర్ సివిల్ జడ్జి ఆత్మహత్య

తిరుపతిలో విషాదం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జీగా విధులు నిర్వహిస్తూ గత యేడాదికాలంగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్డి ఒకరు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (17:14 IST)
తిరుపతిలో విషాదం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జీగా విధులు నిర్వహిస్తూ గత యేడాదికాలంగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్డి ఒకరు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సదానందమూర్తి గత రెండేళ్ల క్రితం తిరుపతి ఏఎస్జే కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. క్రమశిక్షణాపరమైన అంశాలపై ఆయనను యేడాది కిందట సస్పెండ్‌ చేశారు. దీంతో అధికారిక నివాసాన్ని వదిలి... బయట అద్దె ఇంట్లో ఉంటున్నారు. సస్పెన్షన్‌ నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన తిరుపతి విద్యానగర్‌లో నివశించే అద్దె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం... మృతదేహాన్ని అనంతరం ఆయన స్వస్థలానికి తరలించారు. జడ్జి బలవన్మరణానికి కారణాలేమిటో పోలీసులు వెల్లడించలేదు. సదానందమూర్తికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments