Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో సీనియర్ సివిల్ జడ్జి ఆత్మహత్య

తిరుపతిలో విషాదం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జీగా విధులు నిర్వహిస్తూ గత యేడాదికాలంగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్డి ఒకరు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (17:14 IST)
తిరుపతిలో విషాదం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జీగా విధులు నిర్వహిస్తూ గత యేడాదికాలంగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్డి ఒకరు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సదానందమూర్తి గత రెండేళ్ల క్రితం తిరుపతి ఏఎస్జే కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. క్రమశిక్షణాపరమైన అంశాలపై ఆయనను యేడాది కిందట సస్పెండ్‌ చేశారు. దీంతో అధికారిక నివాసాన్ని వదిలి... బయట అద్దె ఇంట్లో ఉంటున్నారు. సస్పెన్షన్‌ నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన తిరుపతి విద్యానగర్‌లో నివశించే అద్దె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం... మృతదేహాన్ని అనంతరం ఆయన స్వస్థలానికి తరలించారు. జడ్జి బలవన్మరణానికి కారణాలేమిటో పోలీసులు వెల్లడించలేదు. సదానందమూర్తికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments