Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ ఆర్టీసీ బస్సులో పత్రికా విలేఖరి, బ్యాగులో రూ.50 లక్షలు, ఎక్కడివి?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (15:15 IST)
కృష్ణా జిల్లా: కంచికచర్ల మండలం దొనబండ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పోలీసు వాహనాలు తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లే గరుడ ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా ఒక వ్యక్తి వద్ద 50 లక్షల రూపాయల నగదు పట్టుబడింది.
 
ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని ఆ డబ్బుకి సరైన అనుమతి పత్రాలు లేనందు వల్ల వాటిని సీజ్ చేసి ఇన్‌కమ్ టాక్స్ అధికారులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. కాగా ఈ వ్యక్తి వైజాగ్ నుండి హైదరాబాదు  వెళ్తున్నాడని, వైజాగ్‌లో ఇతను ఒక పత్రికా విలేఖరి అని తమ విచారణలో తెలిసినట్లు సీఐ సతీష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments