Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ కుమార్తెకు ఉద్యోగం

Webdunia
మంగళవారం, 4 మే 2021 (22:05 IST)
రాజమండ్రి: రామచంద్రపురం ఆర్డీవోగా సింధు సుబ్రహ్మణ్యం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు.

ఉద్యోగం కల్పించాలంటూ 2017‌లో సింధు ప్రభుత్వానికి విన్నవించారు. కారుణ్య నియామకం ద్వారా రామచంద్రపురం ఆర్డీవోగా సింధుకు ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగం కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments