Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహదారి భద్రతపై బైక్ ర్యాలీతో అవగాహన కల్పిస్తున్న జియో

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (18:09 IST)
విశాఖపట్నం: రిలయన్స్ జియో జనవరి నెలను రహదారి భద్రతా నెలగా గుర్తించి సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం సిరిపురం జియో సెంటర్ నుండి ట్రాఫిక్ పోలీసు విభాగం సహకారంతో బైక్ ర్యాలీ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జియో అధికారులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. 
 
ఈ ర్యాలీ రహదారి భద్రత ప్రతిజ్ఞతో ప్రారంభమైంది, ఇందులో బాధ్యతాయుతమైన డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల అనుసరణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పాల్గొన్న వారు RTC కాంప్లెక్స్ జంక్షన్, రామ టాకీస్ రోడ్డు, మస్జిద్ జంక్షన్, VIP రోడ్డు, దత్ ఐలాండ్ జంక్షన్, సిరిపురం జంక్షన్ ద్వారా ప్రయాణించి, సిరిపురం జియో సెంటర్ వద్ద ర్యాలీని ముగించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments