Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల వెంక‌టేశునికి మ‌హింద్రా సిఇఓ జీపు విరాళం!

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (17:14 IST)
ఎవ‌రి వ‌ద్ద ఏదుంటే అది శ్రీవారికి కానుక‌గా స‌మ‌ర్పించ‌డం తిరుమ‌ల‌లో ఆన‌వాయితీ... కొంద‌రు డ‌బ్బు ముడుపుగా క‌డ‌తారు. కొంద‌రు బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు ఇస్తారు. కొంద‌రు దేముడికి నిలువు దోపిడీ ఇస్తారు.  

అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ‌ సిఈవో దిలీప్ గురువారం రూ.16 ల‌క్ష‌లు విలువైన మ‌హేంద్ర థార్ జీపును టిటిడికి విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించి, వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. జీపు తాళాల‌ను టిటిడికి అప్ప‌గించారు.

ఈ భ‌క్తుడి జీపు విరాళాన్ని తిరుమ‌ల‌లో ఇత‌ర భ‌క్తులు ఆస‌క్తిగా తిల‌కించారు. ఎర్ర‌ని రంగులో మెరిసిపోతున్న ఈ జీపును అంద‌రూ వింత‌లా చూస్తున్నారు. స్వామి వారి అవ‌స‌రాల‌కు ఈ జీపును వినియోగిస్తామ‌ని టిటిడి అధికారులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments