జగన్ లడ్డూ కావాలా నాయనా..లడ్డూ.. జె.సి. సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (22:08 IST)
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అనంతపురం మాజీ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రబాబునాయుడు పైనే విమర్శలు చేసి చివరకు వెనక్కి తగ్గిన జె.సి.దివాకర్ రెడ్డి తాజాగా కులాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఎపిలో కుల పిచ్చి తారాస్థాయిలో ఉందని, కుల పిచ్చి తగ్గితేనే రాజకీయాలు బాగుపడుతాయన్నారు. రాజకీయాల్లో ఉన్న చాలామందికి కులపిచ్చి ఎక్కువగా ఉందని, దానివల్లే రాజకీయాలు మలినమైపోతున్నాయని చెప్పారు. అది జగన్ పార్టీయా, మా పార్టీయా.. వేరే పార్టీయా అన్నది ముఖ్యం కాదు. అందరిలోను ఈ పిచ్చి కనబడుతోంది. ఈ పిచ్చి పోవాలి. అంతేకాదు జగన్ పగటి కలలు కంటున్నాడు. 
 
నేను టివిలో ఒక యాడ్ చూశాను. బాబూ... లడ్డూ కావాలా నాయనా లడ్డూ. అలా తయారైంది జగన్ పరిస్థితి. అధికారం కోసం జగన్ పడే పాట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. ఇప్పటికైనా పగటికలలు మానుకో అని అన్నారు జె.సి.దివాకర్ రెడ్డి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments