Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన మంగళగిరి సమావేశం... పార్టీ బలోపేతం, శాంతిభద్రతలపై సమీక్ష

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (17:02 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ స‌మావేశానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌, పీఏసీ స‌భ్యుడు నాగబాబు, ఇత‌ర ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. 
 
ఈ స‌మావేశంలో పార్టీ బ‌లోపేతం, రాష్ట్రంలో కౌలు రైతుల‌కు అండ‌గా నిలుస్తూ పార్టీ చేప‌ట్టిన కౌలు రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. 
 
అలాగే ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయయఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లే కేంద్రంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న హ‌త్య‌లు, అత్యాచారాలు, అమ‌లాపురం అల్ల‌ర్లు త‌దిత‌రాల‌పై స‌మావేశంలో కీల‌క చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments