Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మన నుడి - మన నది"కి ఆ ఇద్దరు మద్దతు

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (19:23 IST)
తెలుగుభాష పరిరక్షణ, నదీజలాల స్వచ్ఛ సంరక్షణ కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ "మన బడి - మన నది" కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు కీలక నేతలు మద్దతునిచ్చారు. వారిలో ఒకరు ప్రముఖ కవి జొన్నవిత్తల రామలింగేశ్వర రావు కాగా మరొకరు మండలి బుద్ధ ప్రసాద్. వీరిద్దరూ శనివారం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించారు.
 
ఇదే అంశంపై వారు స్పందిస్తూ, పవన్ చేపట్టిన 'మన నుడి - మన నది' కార్యక్రమానికి తాము మద్దతు ఇస్తున్నట్టు ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భాషాభిమాని మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. 
 
భాష నశించిన రోజున జాతి కూడా నశిస్తుందని, రాజకీయాలకు అతీతంగా తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వారిద్దరూ పిలుపునిచ్చారు. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, మిగిలిన పార్టీలు కూడా పవన్‌తో కలిసి పనిచేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments