Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడు శంకర పవనోవిచ్‌‌కు క్రిస్టియన్ లాంఛనాలు... కుటుంబంతో పవన్ యూరప్

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (15:23 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలసి యూరప్ బయలుదేరి వెళ్లారు. తన కుమారుడు శంకర పవనోవిచ్‌కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలను ఈ క్రిస్టమస్ తరుణంలో పూర్తిచేయాలని కళ్యాణ్ శ్రీమతి అన్నా లెజెనోవా కోరడంతో తన కుటుంబంతో కలసి ఆయన యూరప్ వెళ్లారు. 
 
క్రిస్టమస్ పండుగ తరువాత ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. యూరప్ పర్యటన అనంతరం ఇక పూర్తికాలం అమరావతిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments