Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టర పట్టు.. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు, రక్తమోడుతూ ఒకవైపు, కోడిగిత్తల కొమ్ములను విరుస్తూ..?

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (19:02 IST)
జల్లికట్టు. సాధారణంగా జల్లికట్టు సంక్రాంతి పండుగ నాడే వస్తుంటుంది. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన ఆచారం ఇది. ప్రతి యేటా రైతులే స్వయంగా ఈ జల్లికట్టులో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా యువకులు పండుగ వాతావరణంలో ఈ జల్లికట్టును జరుపుకుంటూ ఉంటారు.
 
నోరులేని మూగజీవాలను హింసించకండి.. వాటితో ఆడుకోకండి అంటూ పోలీసులు ఆంక్షలు విధించినా సరే చిత్తూరు జిల్లాలో గ్రామస్థులు మాత్రం పట్టించుకోరు. వారికి వారే జల్లికట్టును నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు జరిగిన జల్లికట్టు కాస్త రక్తసిక్తంగా మారింది. చిత్తూరుజిల్లాలోని అన్పుపల్లిలో జరిగిన జల్లికట్టులో కోడిగిత్తల(పశువులు)ను పట్టేందుకు యువకులు పోటీలు పడ్డారు. పశువులకు కట్టిన బహుమతులను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఎవరైతే బహుమతులను తీసుకుంటారో వారే ఆ గ్రామానికి మొనగాడు అని అర్థం.
 
అందుకే యువకులు పోటీలు పడ్డారు గానీ చాలామంది యువకులకు గాయాలయ్యాయి. ముఖ్యంగా నోరులేని మూగజీవాలు కూడా గాయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి కోసం చావాలి అనే సీ అడ్వెంచర్ ఫాంటసీ కథతో కింగ్స్టన్ ట్రైలర్

ఆత్మ నేపథ్యం లో విరాజ్ రెడ్డి చీలం చిత్రం గార్డ్ - రివ్యూ

మహారాష్ట్రలో బైలింగ్వల్ యాక్షన్ డ్రామా డకాయిట్ షూటింగ్

యువత ఆలోచనల నేపథ్యం లో తకిట తధిమి తందాన -రివ్యూ

థ్రిల్లర్‌, సందేశాన్ని, అవగాహనను కల్పించేలా సుడల్ సీజన్ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments