Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అనే నేను... నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవసాక్షిగా...

Webdunia
గురువారం, 30 మే 2019 (12:34 IST)
నవ్యాంధ్ర రాష్ట్ర నూతన రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు, వైకాపా నేతలు వైెస్. విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతితో పాటు.. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. సరిగ్గా 12.23 నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 12.30 గంటలకంతా పూర్తయింది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments