Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అసెంబ్లీకి రాడని 11 రూపాయలు పందెం కాస్తున్నారు: హోంమంత్రి అనిత (video)

ఐవీఆర్
గురువారం, 14 నవంబరు 2024 (12:06 IST)
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, వైసిపి ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరై తాము మాట్లాడాల్సినవి మాట్లాడవచ్చు, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వవచ్చు అని అన్నారు హోంమంత్రి అనిత. ఆమె ఇంకా మాట్లాడుతూ... "నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు కూడా వచ్చి మాట్లాడొచ్చు.. ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్‌లు, ఇంట్లో కూర్చుని వీడియోలు ఎందుకు?
 
స్పీకర్ అయ్యన్న గారు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కానున్న రఘురామరాజు గారు మీకు మైక్ ఇస్తారు, భయపడకుండా అసెంబ్లీకి రండి. రఘురామ రాజు డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రారంటూ కొంతమంది రూ. 11 పందెం కాస్తున్నారు" అనిత అన్నారు. చూడండి వీడియోలో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments