Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను లిక్కర్ తాగను.. మద్యం నియంత్రణకు కట్టుబడి వున్నాను.. జగన్

సెల్వి
మంగళవారం, 28 మే 2024 (19:09 IST)
గత ఐదు సంవత్సరాలుగా, సిఎం జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మద్యం నాణ్యతపై ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో సరఫరా అవుతున్న నాసిరకం మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
 
చీప్ లిక్కర్ గురించి ఈ బర్నింగ్ టాపిక్ గురించి ప్రశ్నించగా, జగన్ వ్యక్తిగత అభిప్రాయంతో స్పందించారు. "నేను వ్యక్తిగతంగా మద్యం తాగను. ప్రజలు కూడా మద్యం సేవించాలని నేను నమ్మను. నేను రాష్ట్రంలో నా మద్య నియంత్రణ విధానానికి కట్టుబడి ఉన్నాను. నేను ఏ విధంగానైనా దానిని అమలు చేయాలనుకుంటున్నాను" జగన్ అన్నారు.
 
2019లో జగన్ మద్యంపై నిషేధం విధిస్తానని హామీ ఇచ్చినా చివరకు జగన్ ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టి మద్యం విక్రయాలను కొనసాగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments