Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజాగ్రహాన్ని చూసి చంద్రబాబు తలొగ్గారు.. సంతోషమే: జగన్

కేంద్రంతో కటీఫ్ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. కానీ ప్రజాగ్రహాన్ని చూశాకే చంద్రబాబు ఈ నిర్ణయానికి తలొగ్గార

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (09:04 IST)
కేంద్రంతో కటీఫ్ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. కానీ ప్రజాగ్రహాన్ని చూశాకే చంద్రబాబు ఈ నిర్ణయానికి తలొగ్గారని.. సంతోషకరమేనని జగన్ మీడియాతో అన్నారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతోనే కేంద్రం నుంచి బాబు వైదొలగాలనుకున్నారని..  రాజీనామాలకు ముందు ఆ విషయాన్ని కేంద్రానికి తెలియబరచడం ఎందుకని జగన్ ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలతో ఫోనులో మాట్లాడాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందని అడిగారు.
 
రాజీనామాలకు తెరలేపిన చంద్రబాబు ఇంకా ఎన్డీయే కన్వీనర్‌గా ఎందుకు కొనసాగుతున్నారని జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. పూటకో మాట, రోజుకో పాట పాడుతూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన మాట ఎప్పటికీ మార్చలేదని.. ఆయన మొదటి నుంచి ఒకటే చెప్తున్నారని.. కానీ జైట్లీ మాటలపై నాడు ఒకలా, నేడు మరోలా చంద్రబాబు స్పందించారని జగన్ ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments