Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలం: కేశినేని నాని

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:19 IST)
కరోనా వైరస్ ను నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పారాసిటమల్, బ్లీచింగ్ అనే మొద్దు నిద్ర నుండి బయటికి రావాలని పేద, మధ్య తరగతి వారిని తక్షణమే ఆదుకోవడానికి వారి బ్యాంక్ ఖాతాలలో 5000 రూపాయలను జమ చేయాలని  ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
కోనేరు పెదబాబు ఆధ్వర్యంలో లక్ష కోడిగుడ్ల ఇంటి ఇంటికి పంపిణీ కార్యక్రమాన్ని ఎనికేపాడులో ప్రారంభించారు. కరోనా ని కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల సహాయాన్ని వైసీపీ సాయంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేశామని చెప్పారు.
 
తెలుగుదేశం - సేవ ఎప్పుడూ కలిసే ఉంటాయని, ప్రతి ఒక్కరూ పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
 
భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగంలోని వారు, డ్రైవర్లు మరియు అసంఘటిత రంగంల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం త్వరగా బయట పడాలని కోరుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments