కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలం: కేశినేని నాని

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:19 IST)
కరోనా వైరస్ ను నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పారాసిటమల్, బ్లీచింగ్ అనే మొద్దు నిద్ర నుండి బయటికి రావాలని పేద, మధ్య తరగతి వారిని తక్షణమే ఆదుకోవడానికి వారి బ్యాంక్ ఖాతాలలో 5000 రూపాయలను జమ చేయాలని  ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
కోనేరు పెదబాబు ఆధ్వర్యంలో లక్ష కోడిగుడ్ల ఇంటి ఇంటికి పంపిణీ కార్యక్రమాన్ని ఎనికేపాడులో ప్రారంభించారు. కరోనా ని కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల సహాయాన్ని వైసీపీ సాయంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేశామని చెప్పారు.
 
తెలుగుదేశం - సేవ ఎప్పుడూ కలిసే ఉంటాయని, ప్రతి ఒక్కరూ పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
 
భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగంలోని వారు, డ్రైవర్లు మరియు అసంఘటిత రంగంల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం త్వరగా బయట పడాలని కోరుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments