Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (12:53 IST)
ఏపీ సీఎం జగన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో సీఎస్ఐ చ‌ర్చికి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్థ‌న‌ల్లో జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, భార్య భారతి కూడా పాల్గొన్నారు.
 
ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని దేవుడిని కోరుకున్న‌ట్లు జ‌గ‌న్ ఈ సంద‌ర్బంగా చెప్పారు. కాగా, తెలంగాణ‌లోనూ క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలను గుర్తు చేసుకుంటూ ప్ర‌జ‌లు ఈ వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. 
 
క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ‌లోని మూడు లక్షల మందికి ప్రభుత్వం కానుకలు అందించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. క్రైస్త‌వులు క‌రోనా నిబంధనలు పాటిస్తూ ఈ పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments