ఇద్దరూ వదిలేశారు.. ఇదే లక్ష్మీపార్వతి పరిస్థితి : కేతిరెడ్డి (వీడియో)

దేశంలో తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా తెలుగు యువశక్తి ఆధ్వర్

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (13:36 IST)
దేశంలో తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా చివరి రోజైన ఆదివారం తమిళనాడు, తిరుత్తణిలో ఉన్న ప్రసిద్ధ మురుగన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. 
 
ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని ఆయన కోరారు. ఇందుకోసం దేశంలో రెండో ప్రథమ పౌరుడిగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన పూర్తి ప్రసంగం కోసం ఈ వీడియోను చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments