Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరూ వదిలేశారు.. ఇదే లక్ష్మీపార్వతి పరిస్థితి : కేతిరెడ్డి (వీడియో)

దేశంలో తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా తెలుగు యువశక్తి ఆధ్వర్

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (13:36 IST)
దేశంలో తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా చివరి రోజైన ఆదివారం తమిళనాడు, తిరుత్తణిలో ఉన్న ప్రసిద్ధ మురుగన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. 
 
ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని ఆయన కోరారు. ఇందుకోసం దేశంలో రెండో ప్రథమ పౌరుడిగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన పూర్తి ప్రసంగం కోసం ఈ వీడియోను చూడండి. 

సంబంధిత వార్తలు

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments