Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవానీ మాలలకు వేళాయె!

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (06:53 IST)
లోక కళ్యాణార్తమై భవానీ మాలలు ధరించే భక్తుల కోసం దేవస్థానము నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అంతేగాక మాల దీక్ష తేదీలను కూడా ప్రకటించారు. 
 
శ్రీ శార్వరీ నామ సంవత్సరం భవానీ మండల దీక్షా కార్యక్రమ నిర్వహణ వివరములు :
 
1. మాలాధారణ (మండల దీక్షలు):  ది: 25-11-2020 ఉ.08 గం.లకు ప్రారంభమై ది: 30-11-2020 వరకు  ( శ్రీ శార్వరీ నామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు)
 
2. అర్ధమండల దీక్షలు:   ది.15-12-2020 నుండి ది: 19-12-2020   (మార్గశిర శుద్ధ విదియ నుండి మార్గశిర శుద్ధ షష్టి వరకు)
 
3. కలశ జ్యోతి ఉత్సవము: మార్గశిర పౌర్ణమి ది.29-12-2020 సా.06 గం.ల నుండి సత్యనారాయణపురం లోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి ప్రారంభమగును. 
 
4. మాలా విరమణ మహోత్సవం: ది.05-01-2021 నుండి ది.09-01-2021 వరకు(ది. 05-01-2021 ఉదయం గం.06.50 నిం.లకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభం).
 
5. పూర్ణాహుతి : ది.09-01-2021 ఉ.గం.11 లకు మహా పూర్ణాహుతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments