చంద్రబాబు బావిలో దూకి చావడం బెటర్: మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

ఐవీఆర్
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (12:37 IST)
రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని మాజీ సీఎం జగన్ అన్నారు. అన్నదాతలకు తాము ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తనీయలేదనీ, చంద్రబాబు మాత్రం రైతులకు కష్టాలు తెస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి స్థితికి కారణమైన చంద్రబాబు నాయుడు ఏదైనా బావిలో దూకి చావడం బెటర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ వ్యాఖ్యలపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 
జగన్ పరిపాలన ఎలా సాగిందో చెత్తపన్ను ఒక్కటి చాలనీ, ప్రజలను జలగలా పట్టి పీడించి పన్నులు రూపేణా ప్రజల ధనాన్ని పీల్చేసిన జగన్ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ మండిపడుతున్నారు. తాము ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చామనీ, అందుకే ప్రజలు కూటమి సర్కారుకి బ్రహ్మరథం పడుతున్నారంటూ మంత్రి నారాయణ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments