చంద్రబాబు మాజీ పీఎస్‌ నివాసంలో ఐటీ సోదాలు

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (06:18 IST)
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.

చంద్రబాబు వద్ద చాలా కాలం పనిచేసిన శ్రీనివాస్‌.. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక సాధారణ పరిపాలన శాఖకు తిరిగొచ్చేశారు. సాధారణ పరిపాలన శాఖలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

విజయవాడ సిద్ధార్థ నగర్‌లో ఆయన నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు ఉదయం 5 గంటలకే ఇద్దరు పోలీసులు వచ్చినట్లు సమాచారం.

ఆయన వాకింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవగా ఎటూ వెళ్లేందుకు వీల్లేదని అడ్డుచెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఐటీ అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులతో సహా వచ్చి సోదాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments